Posts

ఫతేపూర్ సిక్రీ మాయాజాలం

Image
    ఫతేపూర్ సిక్రీ మాయాజాలం                             -శృంగవరపు రచన                                                                     భారత దేశ చరిత్రలో అధికారం కోసం ఎన్నో యుద్ధాలు, అంతర్గత కలహాలు ప్రజాస్వామ్య ఆవరణ ఏర్పడేవరకు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొఘలుల కాలంలో అక్బర్, జహంగీర్, షాజహాన్ కాలంలో ఉన్న రాజకీయ, రాజ్య కుటుంబ యుద్ధ వాతావరణాన్ని భారతీయ రచయితల్లో బెంగాలుకు చెందిన ధీరేంద్రనాథ్ పాల్ గారు ‘మొగలాయి దర్బారు’ నవలలో చిత్రించారు. దీనిని తెలుగులోకి మొసలికంటి సంజీవరావు గారు అనువదించారు.ఈ  నవలను నేటి కాలం పాఠకులకు వ్యవహరిక బాషలోకి నేతి సూర్యనారాయణ శర్మ గారు అందుబాటులోకి తెచ్చారు.భారతీయ ఆంగ్ల రచయిత్రి ఇందు సుందర్శన్ గారు తాజ్ మహల్ ట్రయాలజీ రాశారు. అందులో నూర్జహాన్, ముంతాజ్ ,జహనారా కేంద్రంగా రాశారు. కానీ ‘మొగలా...

మరణ శిక్షలు లేని కలల లోకం!

Image
                                                    మరణ శిక్షలు లేని కలల లోకం!                                                                                 -శృంగవరపు రచన                                                ప్రతి రచయిత ఎంత నాటకీయంగా రాసినా తాను చెప్పదలచుకున్న అంశానికి ఆ నాటకీయత బలాన్ని చేకూర్చేలా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. రాయడంలో విభిన్నత , కాలానికి తగ్గట్టు కథనాన్ని , శైలిని మార్చుకుంటూ , చెప్పాలనుకున్న అంశాన్ని పాఠకులకు అర్ధమయ్యేలా సులభం...

కథ మరచిన రచయిత!

Image
                                                        కథ మరచిన రచయిత!                                                                                        -శృంగవరపు రచన                                                            చరిత్రలో అమరులైన వీరులందరి గురించి కాకపోయినా ప్రధాన పాత్ర పోషించిన వారి గురించి అయినా నేడు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విప్లవ పోరాటంలో వడ్డే ఓబన్న గారి పాత్ర కూడా ప్రముఖమైనదే...

చరిత్ర మరువకూడని వీరుడు!

Image
                                                          చరిత్ర మరువకూడని వీరుడు!                                                                           -శృంగవరపు రచన                                                            చరిత్రలో ప్రజలకు తెలియని వీరులు ఎందరో ఉన...

అమెరికాలో సగటు భారతీయుడు!

Image
                                                అమెరికాలో సగటు భారతీయుడు!                                                                                  -శృంగవరపు రచన                                                 కొం దరు రచయితలు పాఠకులకు అవగాహన లేని అంశాల పట్ల అవగాహన కల్పించడానికి, వారి మనసుల్లో ఉన్న భావాల గమనం సరైనదో కాదో తేల్చుకోలేని సమయంలో అదే దారిలో పయనిస్తున్న మనుషుల మనసులను స్పష్టం చేసే రచనలు చేస్తారు. ఈ రకం సాహిత్యం మనిషి తన లోపలి మనిషికి చూడగలిగేలా చేస్తుంది. ఇటువంటి కోవకు చెందిన రచయిత డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావు గారు. అమెరికాలో న...

ఇన్ సెన్సిటివ్ లోకంలో!

Image
                                               ఇన్ సెన్సిటివ్ లోకంలో!                                                                         -శృంగవరపు రచన        ఈ లోకంలో సెన్సిటివిటీ అంటే వ్యక్తికి తన ఎమోషన్స్ పట్ల ఉండే   భావోద్వేగ సున్నితత్వంగా భావించబడుతున్నా , వ్యక్తి సమాజంలో ఇతరుల పట్ల ఎంత సెన్సిటివ్ గా వ్యవహరిస్తాడు అన్నది ప్రశ్నార్ధకమే. ఎంపతీ లేని సెన్సిటివిటీ ఉన్న లోకంలో వ్యక్తి ప్రతిభా , సామర్ధ్యాలకు ప్రాధాన్యత దక్కకుండా , బాహ్య సౌందర్యానికి- భౌతిక స్వరూపానికి మాత్రమే విలువ దక్కే   సమాజపు దృష్టిలో వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే. రాజీ పడిపోతే జీ...

జీవితం-ఆత్మగౌరవం

Image
  జీవితం-ఆత్మగౌరవం            -శృంగవరపు రచన                                                                         కాలంతో పాటు స్త్రీ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తన ఉనికి గురించి , తనకు కుటుంబంలో ఉన్న విలువ గురించి ఆలోచించేలా ఆమె మనస్తత్వం ఏర్పడే క్రమానికి తల్లిదండ్రులు , విద్యా ఆమెకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. సాధారణ మనిషిలో ఉండే లోపాలు , పరిస్థితుల ప్రభావానికి లోనవ్వడం ఆమెలోనూ ఉంది. కానీ ఏదేమైనా తనకు అంతిమంగా ఏం కావాలో అన్న అంశం పట్ల స్పష్టత తెచ్చుకోవడానికి , అందుకు ఇతరులను గమనించడానికి కూడా ఆమె సిద్ధంగానే ఉంది. స్త్రీ జీవితంలో కుటుంబ బాధ్యతలు మాత్రమే కాకుండా ఆమె స్పేస్ ఆమెను ఎలా జీవితాన్ని ఎలా అర్ధం చేసుకోవడానికి దోహదపడుతున్నాయో అన్న అంశాన్ని ధృడపరుస్తూ తటవర్తి నాగేశ్వరి గారు రాసిన కథ...